Search
Close this search box.
Search
Close this search box.

త్రాగడానికి నీళ్లు ఇవ్వండి. రేణిగుంట పట్టణ ప్రజల కన్నీటి ఆవేదన

      శ్రీకాళహస్తి ( జనస్వరం ) :  రేణిగుంట పట్టణం లోని పోస్ట్ ఆఫీస్ వీడి లో ఈ రోజు ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు సుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ది కి సహకరించాలని కోరడం జరిగింది. నీటి సమస్యతో ఇక్కట్లు పడుతున్నట్టు మహిళలు తెలిపారు. 15 రోజులకి ఒకసారి నీళ్లు వదిలితే ఎలా చెయ్యాలి అని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలు నెలల కొద్దీ గడుస్తున్నా శుభ్రం చెయ్యట్లేదని ఆక్రోశం వెళ్ళబోసారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ గారిని కలుస్తామని ప్రజలకు వినుత గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో రేణిగుంట పట్టణ ఇంఛార్జి భాగ్య లక్ష్మి, మండల ఇంఛార్జి చిన్న తోటి నాగరాజు, ఉపాధ్యక్షులు వాకాటి బాలాజీ, నాయకులు నగరం భాస్కర బాబు గారు శ్రీనివాసులు, శంకర్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way