Logo
Date of Publish : 13 September 2023, 10:01 pm
Editor : Sake Naresh

జిల్లాలో ఓటర్ల వివరాలు తెలపండి – కలెక్టర్ ను కలిసిన జనసేన నేతలు

      నెల్లూరు ( జనస్వరం ) : జిల్లాలో నూతనంగా నమోదు చేసిన ఓట్లు, తొలగించిన ఓట్ల వివరాలను తెలపాలని జన సేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మను క్రాంత్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ను కోరారు.. ఆయన జన సైనికులతో కలిసి కలెక్టర్ తో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 27 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని ఎన్నికల కమిషన్ తెలిపిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జిల్లాలో ఎన్ని దొంగ ఓట్లు నమోదు అయ్యాయి, నూతనంగా చేర్చిన ఓట్లు, తొలగించిన ఓట్ల వివరాలు అందజేయాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలకు అందజేసిన విధంగా తమకు కూడా ఒక కాపీ అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు రాష్ట్ర నాయకులు సుందర్ రామిరెడ్డి నగర డివిజన్ ఇన్చార్జిలు శ్రీకాంత్, నగర నాయకులు ప్రవీణ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com