Logo
Date of Publish : 21 November 2023, 9:50 pm
Editor : Sake Naresh

వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ప్రమాద ఘటనా స్థలాన్నిపరిశీలించిన గిరడ అప్పలస్వామి

      విశాఖపట్నం ( జనస్వరం ) : వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన ప్రమాద ఘటనా స్థలాన్ని బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి గారు పరిశీలించారు. ఈ అగ్ని ప్రమాదంలో 36 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా మరో 9 బోట్లు పాక్షికంగా కాలిపోయాయని, ఈ కాలిపోయిన 45 బొట్లుపై 360 మంది మత్స్య కారులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారని స్థానికులు వివరించారు. ఈ మత్స్య కారులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వం నుంచి తగిన నష్ట పరిహారం అందేవరకు పోరాడుతమని తెలియచేసారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com