Search
Close this search box.
Search
Close this search box.

వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ప్రమాద ఘటనా స్థలాన్నిపరిశీలించిన గిరడ అప్పలస్వామి

గిరడ అప్పలస్వామి

      విశాఖపట్నం ( జనస్వరం ) : వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన ప్రమాద ఘటనా స్థలాన్ని బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి గారు పరిశీలించారు. ఈ అగ్ని ప్రమాదంలో 36 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా మరో 9 బోట్లు పాక్షికంగా కాలిపోయాయని, ఈ కాలిపోయిన 45 బొట్లుపై 360 మంది మత్స్య కారులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారని స్థానికులు వివరించారు. ఈ మత్స్య కారులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వం నుంచి తగిన నష్ట పరిహారం అందేవరకు పోరాడుతమని తెలియచేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way