Logo
Date of Publish : 11 January 2021, 9:26 am
Editor : Sake Naresh

స్థానిక ఎన్నికలకు పోరుకు సిద్ధం అవ్వండి : జనసేన నాయకులు రాహుల్ సాగర్

              కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ జనసేన నాయకులు రాహుల్ సాగర్ మాట్లాడుతూ  ఆంధ్ర రాష్ట్రంలో అతి త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు ఎమ్మిగనూర్ మండలంలో ఉన్న ప్రతి ఒక్క జన సైనికులు సిద్ధం కావాలని జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ సాగర్ మాట్లాడుతూ 2019 తర్వాత జరగబోయే మొట్టమొదటి స్థానిక పోరులో జనసేన పార్టీ సత్తా చాటే విధంగా ప్రతి ఒక్క జన సైనికుడు కృషిచేయాలని ఎమ్మిగనూరు మండలం లో ఉన్న 16 పంచాయతీలో జనసేన జెండా పాత విధంగా ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ముందుకు వెళ్లాలని జనసేన సత్తాని చాటి చెప్పాలని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com