Logo
Date of Publish : 29 September 2020, 8:40 am
Editor : Sake Naresh

నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ కళాశాలను సందర్శించిన ప్రధాన కార్యదర్శి శ్రీ వంగ లక్ష్మణ్ గౌడ్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ కళాశాలను సందర్శించిన ప్రధాన కార్యదర్శి శ్రీ వంగ లక్ష్మణ్ గౌడ్

            నాగర్ కర్నూల్ జిల్లా నెల్లికొండ సమీపంలో ఉన్న ప్రభుత్వ సైన్స్ డిగ్రీ, పీజీ కళాశాలనుజనసేన పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ వంగ లక్ష్మణ్ గౌడ్ గారు సందర్శించారు. ఈ సందర్బంగా కళాశాలలో సౌకర్యాలు, గ్రంధాలయం కళాశాల, వసతి గదులు, ప్రధాన రహదారి నుండి కళాశాలకు వెళ్లే దారికి మరమ్మత్తులు జరిపి త్వరలో సక్రమమైన రహదారిని నిర్మించి, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కళాశాల ప్రిన్సిపాల్ పెబ్బేటి మల్లికార్జున్ గారితో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్.శేఖర్, రాజేష్ గౌడ్, రాకేష్ రెడ్డి, మహేష్, పి.ఆర్ రఘు, రాజేందర్, కురుమన్న, కోడిగంటి సాయి, సంతోష్, జస్టిన్ బాబా, సూర్య, శివ, రాజేష్, మహేష్, ఎడ్ల శివ, హరి పవర్, లక్ష్మణ్ నారాయణ, పవన్ కళ్యాణ్, శివ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com