రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జనసైనికుడికి ఆర్థిక సాయం చేసిన జనసేన నాయకులు గేదెల చైతన్య

  పాతపట్నం, (జనస్వరం) :  రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉన్న పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం జనసైనికుడు అభిషేక్ కి జనసేనపార్టీ తరపున 20వేల రుపాయలు ఇంచార్జీ గేదెల చైతన్య  హాస్పిటల్ కి వెళ్లి సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభిషేక్ పూర్తిగా కోలుకునే వరకు జనసేన పార్టీ అలాగే జనసైనికులు అందరూ అండగా ఉంటామని  భరోసా ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way