Search
Close this search box.
Search
Close this search box.

రాజులమ్మకు ఆర్థిక సహాయం అందించిన జనసేన వీర మహిళ గౌరీ నాగలక్ష్మి

జనసేన

       పిఠాపురం, (జనస్వరం) : జనసేన పార్టీ ఇంఛార్జ్  శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో రాజులమ్మకు ఆరోగ్య పరిస్థితి కాలుతో ఇబ్బంది పడుతుందని తెలుసుకుని తోచిన సాయం చేయాలని పిఠాపురం రూరల్ మండలానికి సంబంధించిన కోలంక జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి వీర మహిళ కేతినిడి గౌరీ నాగలక్ష్మి గారు శనివారం సాయంత్రం రాజులమ్మకు 50 కేజీల బియ్యం మెడిసిన్ కొరకు 1500 ధన సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో చిత్రాడ ఎంపిటిసి -1 దూలపల్లి రత్నం గారు, దేశిరెడ్డి సతీష్ గారు, డి. సన్నీ, కేతినిడి శ్రావణ్, గట్టి సాయి, కంతకురెడ్డి లక్ష్మి, గట్టి అమ్మాజీ, గట్టి సత్యనారాయణ, కేశరపు యమునా, చంద్రావతి, మేరీ, కేతినిడి అమ్మాజీ, శ్రీపత్తి రాణి, దూలపల్లి అప్పారావు, నురుకుర్తి ప్రసాద్, పలివెల మహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way