Logo
Date of Publish : 02 June 2022, 3:18 pm
Editor : Sake Naresh

అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడికి ఆర్థిక సాయం చేసిన జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు

     పాలకొండ, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం తూడి గ్రామానికి చెందిన మోయ్యి.బాలకృష్ణకు గత కొద్దిరోజుల నుండి అనారోగ్యం కారణంగా రోజు రోజుకి ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారడం జరిగింది. పాలకొండ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబుకి విషయం తెలియ చేయడంతో వెంటనే గ్రామానికి చేరుకొని బాధితుడి యొక్క యోగ క్షేమాలను తెలుసుకొని చికిత్స చేసిన డాక్టర్ కి ఫోన్ చేసి అతని ఆరోగ్య సమస్యను తెలుసుకొని బ్లడ్ అవసరమని చెప్పగానే వెంటనే బ్లడ్ ఇప్పించి, మందులు ఖర్చు నిమిత్తం కొంత ఆర్థిక సహాయం చేస్తూ, అలాగే ఆయనకి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com