Logo
Date of Publish : 19 November 2022, 7:31 am
Editor : Sake Naresh

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యకికి ఆర్థిక సాయం చేసిన జనసేన నాయకులు గర్భన సత్తిబాబు సహాయం

      పాలకొండ, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం పొట్లి గ్రామనికి చెందిన దేబారికి శంకరరావు(35) గత కొంతకాలంగా పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. డాక్టర్స్ సలహామేరకు సర్జిరీ చేసి అతని శరీరం నుండి కొన్ని అవయవాలను కూడా పూర్తిగా తొలగించారు. మరల తదుపరి చికిత్స కోసం ఈమధ్య హాస్పిటల్లో వైద్యులును సంప్రదించగా అతని యొక్క ఆరోగ్యశ్రీ కార్డును పరిశీలించి ఇదివరకే నీ చికిత్స కోసం 3, సందర్భాలలో ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగించునందున నీయొక్క లిమిట్ పూర్తయినది కాబట్టి నీకు ఇంకా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సపొందుటకు వీలు పడదని డాక్టర్స్ చెప్పడం జరిగింది. కావున తమ ఆర్థిక పరిస్థితి చూసి స్థానిక పొట్లి గ్రామ జనసైనికులు సహాయ సహకారంతో పాలకొండ నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు గర్భన సత్తిబాబు ఆధ్వర్యంలో 17500/- రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొట్లి జనసేన నాయకులు ప్రసాద్, శివ, గోవింద్, గోవింద్, పండు, శ్రీను, రాంబాబు, మోహన్, చందు, సోముబాబు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com