Search
Close this search box.
Search
Close this search box.

బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని RDO గారికి గర్భాన సత్తిబాబు వినతి పత్రం అందజేత ___

గర్భాన సత్తిబాబు

        పాలకొండ ( జనస్వరం ) : పాలకొండ మండలం పొట్లి, నవగాం మధ్య గల వంతెన శిథిల వ్యవస్థలో వున్న నేపథ్యంలో వంతెనను పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు బ్రిడ్జి పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం స్పందించి నిధులు కేటాయించి నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. సంబంధిత పాలకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. వెంటనే రెవెన్యూ డివిజనల్ అధికారి RDO సానుకూలంగా స్పందించి, వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో డొంక శివ ప్రసాద్, వండాన సాయికిరణ్, గర్భాపు నరేంద్ర, మండంగి యోగేష్, కొండాపురం సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way