Logo
Date of Publish : 26 June 2023, 4:31 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీని బలోపేతం కోసం కృషి చేయాలని గాదె వెంకటేశ్వర రావు పిలుపు

    గుంటూరు ( జనస్వరం ) : రాజుపాలెం మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షులుగా నియామతులైన పసుపులేటి వెంకటస్వామి, అంచుల అనేష్, గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా గాదె వెంకటేశ్వర రావు గారు వారికి నియామక పత్రాలు అందజేసి మండలం లో ప్రతి ఒక్కరిని సమన్వయ పరుచుకుంటూ జనసేనపార్టీని బలోపేతం చేయాలని అన్నారు. ఈ సందర్బంగా మండల ప్రధాన కార్యదర్శి కేదారి రమేష్, కార్యదర్సులు బిట్రగుంట సాంబశివరావు, తమ్మిశెట్టి మహేష్, కంభంపాటి వరప్రసాద్,సంయుక్త కార్యదర్సులు పసుపులేటి ఓబయ్య,గలభ నాగేశ్వరావు,కొడమోడు గ్రామ పార్టీ అధ్యక్షులు దూదేకుల శ్రీను భాషా, రాజుపాలెం మండలం నాయకులు తోట నాగేశ్వరావు, అంకళ్ల డేవిడ్, తోటకూర సాగర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com