Logo
Date of Publish : 23 November 2022, 5:52 pm
Editor : Sake Naresh

పాఠశాల స్థాయి నుండే ప్రపంచానికి గర్వించదగ్గ శాస్త్రవేత్తలను తయారు చేయాలి : పాశం నాగబాబు

           నూజీవీడు ( జనస్వరం ) : ముసునూరు మండలంలోని రమణక్కపేట జెడ్పీ హైస్కూల్ లో స్కూల్ లెవెల్ సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలో మండల విద్యా శాఖ అధికారి రత్నకుమార్, ప్రధానోపాధ్యాయులు శారద గారి పర్యవేక్షణలో, అధ్యాపకుల అధ్వర్యంలో జరిగిన ఈ సైన్స్ ఫెయిర్ లో విద్యార్దులు దాదాపు 100కి పైగా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ తరపున స్కూల్ సిబ్బందితో కలిసి విద్యార్దులకు బహుమతుల ప్రదానం చేసిన పాశం నాగబాబు, త్రినాథ్, గోపి, సాయి. వారు మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే ప్రపంచానికి గర్వించదగ్గ శాస్త్రవేత్తలను తయారు చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండే ఆవిష్కరణల మీద మమకారం, ప్రేమ కలిగించేలా పాఠాలు బోధించాలని సూచించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com