Search
Close this search box.
Search
Close this search box.

ఇబ్రహీంపట్నంలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

ఇబ్రహీంపట్నం

        ఇబ్రహీంపట్నం ( జనస్వరం ) : మైలవరం నియోజవర్గం, ఇబ్రహీంపట్నంలో జనసేన నాయకులు దేవబత్తుల నాగబాబు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిధిగా మైలవరం నియోజకవర్గం ఇన్చార్జి అక్కల రామ్మోహన్ రావు ( గాంధీ ) గారు రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో 200 మంది పైగా ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా వారికి ఉచితంగా బిపి, షుగర్, టుడీ ఏకో ,ఈ సి ఓ, ఈసీజీ పరీక్షలు చేయించి వారికి ఉచితంగా మందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దక్షిణ భారతదేశ కాపు జేఏసీ నాయకులు దాసరి రాము, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, జిల్లా కోఆర్డినేటర్ చింతల లక్ష్మి, ఇబ్రహీంపట్నం మండలం పార్టీ ఇన్చార్జి ఎంపీటీసీ పోలిశెట్టి తేజ హాజరయ్యారు. జనసైనికులు సామల సుజాత, ఎర్రం శెట్టి నాని, యతిరాజుల ప్రవీణ్ కుమార్, బుద్దాల అశోక్ బాబి, వ్యాకరణ పార్థసారథి, రాగాల నాని, ఎర్రం శెట్టి సాయి చిట్టేల కోటేశ్వరరావు, చిట్టేల హరీష్, కొమ్మూరు వెంకటస్వామి, పగడాల బాల, పవన్, నాగేంద్ర, కుమార్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని  విజయవంతం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way