జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు

జనసేన

      తుని ( జనస్వరం ) :  తుని టౌన్ కంకిపాటివారి గరువులో వాడపల్లి రాము, కంకిపాటి లోవరాజు ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కంటి వైద్యశిబిరంలో ఆపరేషన్ అవసరం అయిన వారికి ఆపరేషన్ చేయించడం జరిగింది. వారు చేసిన కృషికి గాను డాక్టర్ గారు ప్రతులు అందించారు. వారు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా సేవాస్పూర్తితో కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తుని టౌన్ జనసేన నాయకులు జనసేన శివ, ఇళ్ల శివనారాయణ మూర్తి, వాడపల్లి రాము, ఆనంద్, పొన్నాడ రాజు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way