Logo
Date of Publish : 30 May 2022, 8:38 am
Editor : Sake Naresh

బొడ్డవలస గ్రామంలో జెండా ఆవిష్కరణ మరియు పార్టీలోకి చేరికలు

             కురుపాం ( జనస్వరం ) : నియోజకవర్గం, కొమరాడ మండలం, బొడ్డవలస గ్రామంలో జనసేన పార్టీ జండా ఆవిష్కరణ మరియు జనసేన పార్టీలో 200 పైచిలుకు గ్రామ యువతులు, మహిళలు జనసేనపార్టీలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు గారి సమక్షంలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంకు జనసేన పార్టీ ఐటి విభాగం గేదెల సతీష్, బొబ్బిలి నియోజకవర్గ నాయకులు సంచలన గంగాధర్, మన్యం జిల్లా నాయకులు నేరడ పల్లి వంశీ, గార గౌరీ శంకర్, వాన ఉపేందర్, హరి చరణ్, తెంటూ శ్రీకర్, కిల్లానా అనంత్ కుమార్, హిమరక గంగాధర్, పెంట శంకర్, రెంజిత్, వావిలాపల్లి రాజేష్,వారణాసి శివకుమార్ జమ్మూ దుర్గ, ఏగిరెడ్డి మహేష్, బక్కురు గౌరిశంకర్, రాయల సంతు, గౌరిశంకర్, ధనుంజయ్, పట్టిగుల్లా ధర్మ కిరణ్ పుడేసు, జానసైనికులు, సీతానగరం నియోజకవర్గ నాయకులు రమేష్ గారు మరియు పార్వతిపురం నియోజకవర్గం నాయకులు కాతా విశ్వేశ్వరరావు గారు కర్రీ మణికంఠ, పార్వతీపురం జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com