Logo
Date of Publish : 06 May 2023, 5:32 am
Editor : Sake Naresh

క్యాన్సర్ బారిన పడి మరణించిన జనసైనికుడికి ఆర్థిక సహాయం

                  బిక్కవోలు ( జనస్వరం ) : బిక్కవోలులో కర్రి హరిబాబు గారి కుమార్తె కర్రి నూక రత్నం చిన్న వయసులోనే క్యాన్సర్ మహమ్మారి బారిన పడి ఇటీవల కాలంలో మరణించడం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూ కుటుంబానికి మర్రెడ్డి శ్రీనివాసరావు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు తోట సతీష్ కుమార్,ఉపాధ్యక్షుడు నూతంగి వెంకటరమణ శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ నూతంగి ప్రసాద్, గ్రామ జనసైనికుడు వడ్లమూరి గోవిందరాజు, మండల కమిటీ సభ్యులు చందర్రావు, సతీష్, కర్రి శ్రీను పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com