Logo
Date of Publish : 26 October 2023, 4:53 pm
Editor : Sake Naresh

చిక్కబల్లాపూర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి ఆర్థికసాయం ప్రకటించాలి

ధర్మవరం ( జనస్వరం ) : శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన 13 మంది వలస కూలీలు కర్ణాటక రాష్ట్రంలో చిక్కబళ్లాపూర్ సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో 13 మంది వలస కూలీలు దుర్మరణం పాలవడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ధర్మవరం జనసేన ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి అన్నారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేసి చనిపోయిన కుటుంబాలను ఆదుకొని వెంటనే చనిపోయిన ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి తక్షణ సహాయంగా 5 లక్షల రూపాయలు అందజేయాలని కోరుతున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి 5 లక్షల రూపాయలు అందజేయాలని జనసేన పార్టీ తరపున జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com