Search
Close this search box.
Search
Close this search box.

శృంగవరపుకోట జనసైనికుల ఆధ్వర్యంలో రైతు భరోసా యాత్ర పోస్టర్లు ఆవిష్కరణ

    శృంగవరపుకోట, (జనస్వరం) : ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా 3000 వేల కుటుంబాలకు తనవంతు చేయూతగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 30 కోట్ల రూపాయల తన సొంత కష్టార్జితం ఇచ్చి మనో ధైర్యం కల్పించారు. ఇటువంటి కార్యక్రమం ప్రజలకు తెలియజేయాలని దృఢ సంకల్పంతో శృంగవరపుకోట జనసైనికుల వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో శృంగవరపుకోట దేవిగుడి జంక్షన్ లో కౌలు రైతుల భరోసా యాత్ర పోస్ట్ ర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం 5 మండలాలకు సంబంధించిన జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way