శృంగవరపుకోట జనసైనికుల ఆధ్వర్యంలో రైతు భరోసా యాత్ర పోస్టర్లు ఆవిష్కరణ

    శృంగవరపుకోట, (జనస్వరం) : ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా 3000 వేల కుటుంబాలకు తనవంతు చేయూతగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 30 కోట్ల రూపాయల తన సొంత కష్టార్జితం ఇచ్చి మనో ధైర్యం కల్పించారు. ఇటువంటి కార్యక్రమం ప్రజలకు తెలియజేయాలని దృఢ సంకల్పంతో శృంగవరపుకోట జనసైనికుల వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో శృంగవరపుకోట దేవిగుడి జంక్షన్ లో కౌలు రైతుల భరోసా యాత్ర పోస్ట్ ర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం 5 మండలాలకు సంబంధించిన జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way