Logo
Date of Publish : 07 May 2022, 3:40 pm
Editor : Sake Naresh

ఉదయగిరి నియోజకవర్గంలో రైతు భరోసా యాత్ర పోస్టర్లు ఆవిష్కరణ

       ఉదయగిరి ( జనస్వరం ) : జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర గోడ పత్రిక మరియు ఆటో స్టికర్ టీం పిడికిలి వారి ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమం ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం జలదంకి బస్టాండ్ ఆవరణలో జరిగింది. తదుపరి కార్యక్రమం పెరిగిన ధరలపై నిరసనగా బాదుడే బాధుడు కార్యక్రమం జరిగింది. జలదంకి మెయిన్ బజార్లో కార్యర్తలు నినాదాలతో అధికార పక్షంపై నిరసన వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గం జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిమ్మలపల్లి రామ చైతన్య, మండల అధ్యక్షులు తోట మురళి, ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం స్వామి, జానీ, రఘు, చక్రాల సురేశ్, పాలంకి వేణు, సురేశ్ రెడ్డి, కోటేశ్వరరావు, కొండయ్య, అరవింద్, రామూర్తి, వరికుంటపాడు రసూల్, వెంకట్, వింజమూరు సుభాని, దత్తు, రాఘవేంద్ర, హరి తదితరులు పాల్గొన్నారు.  


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com