ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుమతితో అక్కచెరువుపాడు చెరువులో మట్టి తవ్వకం

చెరువు

         నెల్లూర్ ( జనస్వరం ) : 30% గ్రామస్తులకు 70% గ్రామేతర అవసరాలకు తరలింపు, గత నాలుగు సంవత్సరాలుగా లేకపోవడంతో ఇళ్లకు సైతం మట్టి లేక వేచి చూసిన ప్రజలకు వెసులు కల్పిస్తూ తవ్వకాలు. రెండు రోజులుగా 10 పొక్లైన్లు తో ఒక్కొక్క టి 100 ట్రాక్టర్ల పైగా తరలింపు చేస్తారని జనసేన నాయకులు అన్నారు.  చాలా కాలం తర్వాత దొరికిన అనుమతులు గ్రామస్తులు తమ తమ ప్రదేశాల్లో మట్టిని నిల్వ. గ్రామస్తులకు పోను మిగిలింది హౌస్ ఫర్ ఆల్ ఇళ్ళకు తరలింపు అని బుకాయింపు. హౌస్ ఫర్ ఆల్ ఇళ్లకు అవసరమైన మట్టి ఎంత? అక్కడ తవ్విన మట్టి ఎంత? అధికారులు ప్రశ్నిస్తే మూడు అడుగుల మేర అనుమతులు ఉన్నాయన్నారు కానీ అనుమతులు చూపలేకపోయిన అధికారుల వైనం.  మూడు అడుగుల లోతు ఎక్కడ సరాసరి 20 అడుగుల పైబడి కిలోమీటర్ల మేర మట్టి తవ్వి తరలిస్తున్నారన్నారు. గత నాలుగు ఏళ్లుగా మట్టి అంతకు పోవడంతో తమకు తోచినంత తవ్వుకు దాచుకున్న గ్రామస్తులు ఇదే అదనుగా కొండ్లపూడి మీదగా అనేక ట్రాక్టర్ల తరలింపు చేస్తున్నారన్నారు.  ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అక్కచెరువుపాడు చేరుకుని అధికారులు అనుమతతలు కోరగా ఉన్నాయని తెలిపారు కానీ చూపలేదు.. చెరువులో లోతైన గుంటల వల్ల రానున్న రోజుల్లో పెద్ద గుంటలు ఏర్పడి పొలాలకు నీటి నీటిని అందించేటప్పుడు ప్రమాదాలు పొంచి ఉన్నందున అధికారులు స్పందించి తగు చర్చలు తీసుకొని మట్టిని కట్టడం చేయవలసిందిగా ఉంది…అనుమతులుకు ఏ మేరకు ఇచ్చారు. ఎంతవరకు తవ్వి ఉన్నారో అనేది కూడా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way