నాడు నేడు అంతా బోగస్ : హుస్సేన్ ఖాన్

నాడు నేడు

   విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని ఆదేశాల మేరకు, జనసేన పార్టీ యువ నాయకులు హుస్సేన్ ఖాన్ఆ ధ్వర్యంలో విజయనగరం నియోజవర్గం స్థానిక ఆబాద్ వీధిలో గల ఉర్దూ స్కూల్ ను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాల రెండు రోజులపాటు పడిన వర్షానికి స్కూల్ గోడ కూలిపోయిందని అన్నారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న నాడు నేడు అభివృద్ధి అంతా బోగస్ అని హుస్సేన్ ఖాన్ గారు మండిపడ్డారు. వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ పుష్ప కుమారి, పద్మావతి, జనసేన నాయకులు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way