Search
Close this search box.
Search
Close this search box.

పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : కొఠారి ఆదిశేషు

కొఠారి ఆదిశేషు

                 దెందులూరు ( జనస్వరం ) : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు ఆదేశాల మేరకు, రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి సూచనలతో, నియోజకవర్గ నాయకులు కొఠారు ఆదిశేషు ఆధ్వర్యంలో, దెందులూరు నియోజకవర్గం, చలచింతలపూడి పంచాయితీ, తిమ్మనగూడెం గ్రామంలో గ్రామ జనసైనికుల సమక్షంలో జనసేన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా జనసేన పార్టీ మ్యానిఫెస్టో, జనసేనాని సిద్ధాంతాల గురించి గ్రామస్థులకు అవగాహన తీసుకువచ్చే విధంగా చర్చించి, ముందు ముందు నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున జరిగే కార్యక్రమాల్లో జనసైనికులు పాల్గొని పార్టీ కోసం మరింత బలోపేతంగా ప్రతీ ఒక్క జనసైనికుడు కృషి చేయాలని తీర్మానించడం జరిగింది. గ్రామ సమావేశానికి ఊహించని విధంగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరవ్వడం శుభ పరిణామం అని జనసైనికులు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way