జనసేనపార్టీ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు శ్రమించాలి : రాజమండ్రి అర్బన్ ఇంచార్జ్ శ్రీ సత్యనారాయణ

జనసేనపార్టీ

                   తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక 37 వ డివిజన్ MSR రాజు శ్రీమతి సునీత దంపతులు ఆటో బుల్లి మిత్ర బృందం మహిళలు, యువకులు, అధిక సంఖ్యలో సిటీ ఇంచార్జ్ అనుశ్రీ చేతుల మీదుగా పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అను శ్రీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల దృశ్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు, నిత్యవసర ధరల పెరుగుదల వలన ప్రజలు జీవన విధానం సాగించలేక సామాన్యులు రోజు గడవలేక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలకి అందుబాటులో జనసైనికులు తమవంతు సహాయ సహకారాలతో ప్రజల్లో నిత్యము ఉండి వారి యొక్క సమస్యల పైన దృష్టిసారించాలని తెలియజేశారు.  ప్రభుత్వం వెంటనే పెరిగిన ధరలను నియంత్రించాలని ప్రజా శ్రేయస్సు కొరకు ఇకపై ధరలు పెరగకుండా తగ్గు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి కార్యదర్శులు జామి సత్యనారాయణ, తేజోమూర్తులు, సంయుక్త కార్యదర్శి YVD ప్రసాద్, జనసేన సీనియర్ నాయకులు పైడి రాజు, ముమ్మిడి నాగరాజు, శ్రీమతి లక్ష్మి, తేజస్విని, గుత్తుల బుల్లి, విన్న వాసు, చోలంగి కొండబాబు, వీరబాబు, గుణం శ్యామ్ సుందర్, చౌకొండ మురళి, లక్ష్మణ్, నవీన్, బాసరబోయిన దుర్గా ప్రసాద్, కుంది రాము, చోడే శివ, నున్నం శివ, రాంబాబు, చిరంజీవి, బాబులు, రిషి, శేఖర్, ప్రభు, భాను, దాని, మనోహర్, యేసు, దొరబాబు, రత్నరాజు, నీలాసన్, చంటి, రోకం నాగు, అడబాల రమణ, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way