Search
Close this search box.
Search
Close this search box.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించిన ఎచ్చెర్ల జనసేన నాయకురాలు కాంతిశ్రీ

     ఎచ్చెర్ల, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం లోపెంట పంచాయితీ చెందిన k బొడియ్యతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు రోడ్డుప్రమాదం జరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయం లోపెంట పంచాయతీ జనసేనపార్టీ నాయకులు దుర్గారెడ్డి, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ కి తెలియజేయడం జరిగింది. శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ దగ్గరకు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీకు ఎటువంటి కష్టం వచ్చినా మేమున్నామని, జనసేనపార్టీ ఉందని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లావేరు మండల నాయకులు బార్నాల దుర్గారావు, కాకర్ల బాబాజీ అలాగే జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way