Search
Close this search box.
Search
Close this search box.

జనసేన – భగత్ సింగ్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మొబైల్ లైబ్రరీ ఏర్పాటు

జనసేన

          పార్వతీపురం ( జనస్వరం ) : భగత్ సింగ్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు గారు మరియు సంఘ సంస్కర్త మజ్జి క్రిష్ణమూర్తి గారి చేతుల మీదుగా “భగత్ సింగ్ మొబైల్ లైబ్రరీ” ప్రారంభోత్సవం చేశారు. అందులో భాగంగా పార్వతీపురం పట్టణంలోని గాయత్రీ డిగ్రీ కళాశాలలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావలసిన పుస్తకాలు విద్యార్థిని విద్యార్థులకు అందజేయడం జరిగింది. త్వరలోనే పార్వతీపురంలోని అన్ని కాలేజీలకు ఈ భగత్ సింగ్ మొబైల్ లైబ్రరీ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. మన ఈ మొబైల్ లైబ్రరీకి కూడా రాజాన పవన్ అధ్యక్షులుగా మరియు చిట్లి గణేష్ ఉపాద్యక్షులుగా మరో 10 మంది కమిటీ సభ్యులతో లైబ్రరీ యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తారన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way