Search
Close this search box.
Search
Close this search box.

పిఠాపురం టౌన్ లో డొక్కా సీతమ్మ చలివేంద్రం ఏర్పాటు

పిఠాపురం

      పిఠాపురం ( జనస్వరం ) : పట్టణంలోని, గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్ లో పిఠాపురం టౌన్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ బుర్రా సూర్య ప్రకాష్ రావు  మరియు పట్టణ కమిటీ సభ్యులు డొక్కా సీతమ్మ చలివేంద్రం ఏర్పాటు చేశారు.  ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో వేసవి తాపానికి గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చిన వారికీ వాహనదారుల దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రం ఎంతో మందికి దప్పిక తీరుస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టౌన్ ప్రెసిడెంట్ బుర్రా సూర్య ప్రకాష్ రావు, మైనబత్తుల చిన్న, పసుపులేటి గణేష్, కసిరెడ్డి నాగేశ్వరావు, పబ్బినీడి దుర్గ ప్రసాద్, నాయకులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way