Logo
Date of Publish : 13 May 2023, 5:27 pm
Editor : Sake Naresh

ఆమదాలవలస జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

         ఆముదాలవలస ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్వర్యంలో అంబేద్కర్ గారి వారసుల చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆమదాలవలస నియోజకవర్గం ఇంచార్జ్  పేడాడ రామ్మోహన్ మరియు శ్రీకాకుళం జిల్లా నాయకులు పాత్రుని పాపారావు విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అతిధిగా సరుబుజ్జీలి మండల అధ్యక్షులు పైడి మురళి మోహన్  పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ నాయకులు సిర్లాపు గణేష్, బాగాధి ఫణి కుమార్, సింహాచలం, హనుమంతు అనుష్ కుమార్, అశోక్, గంగు కోటేష్, ధనుంజయ రావు, రాజశేఖర్, శ్రీనివాస్, అప్పలరాజు, రాంబాబు, రాజు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com