Logo
Date of Publish : 30 March 2022, 4:17 pm
Editor : Sake Naresh

చింతలవలస గ్రామంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు

             విజయనగరం ( జనస్వరం ) : విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నియోజకవర్గం, చింతలవలస గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అన్న సంతర్పణ కార్యక్రమం సందర్భంగా జనసేనపార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని సీనియర్ జనసేన నాయకులు రాజారావు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలవలస జనసైనికులు మరియు నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి నాయకులు అచ్చం నాయుడు గారు పాల్గొనడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com