Search
Close this search box.
Search
Close this search box.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ~ జనసేన నాయకులు యు.పి.రాజు

     రాజాం, (జనస్వరం) : రాజాం పరిసర ప్రాంతాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజాం నియోజకవర్గం నాయకులు యు.పి.రాజు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా యు.పి.రాజు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే విధానం జనసేన సిద్ధాంతాల్లో ఒకటని మానవాళికి అత్యంత గొప్ప ఆస్తి పర్యావరణం అని భావి తరాలకి మనమందించాల్సిన వారసత్వ సంపద పర్యావరణం అని ప్రకృతిపై హక్కు ఎంతుందో పరిరక్షించుకోవాల్సిన భాద్యతా అంతే ఉంది అని పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేనతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవింద్ రావు, ఎంపీటీసీ అభ్యర్థి సామంతుల రమేష్, రెడ్డి బాలకృష్ణ, వెంకట నాయుడు, అనుదీప్, దాలి నాయుడు, జయకృష్ణ, సింహాచలం ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way