Logo
Date of Publish : 25 July 2022, 4:18 pm
Editor : Sake Naresh

శృంగవరపుకోటలో బైక్ ర్యాలీతో జనసైనికుల ఉత్సాహం

            శృంగవరపుకోట ( జనస్వరం ) : పవన్ కల్యాణ్ గారి ఆశయ సాధన కోసం శృంగవరపుకోట నియోజకవర్గం వబ్బిన సత్యనారాయణ పెదిరెడ్ల రాజ శేఖర్ ఆధ్వర్యంలో యల్ కోట మండలంలోని గల గ్రామాలలోని విస్తృత ప్రచారం చేసి ప్రజలను చైతన్య పరిచేవిధంగా 150 మంది జన సైనికులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎల్.కోటలో నిర్వహించే జనంలోకి జనసేన కార్యక్రమాన్ని జనసైనికులంతా విజయవంతం చేయడం జరిగింది. గత వారం వేపాడ మండలంలో నిర్వహించిన కార్యక్రమంతో మంచి ఫలితం వచ్చిందని జనసేన నాయకులు అన్నారు. ఆ మండల వ్యాప్తంగా పార్టీకి ఊపు వచ్చిందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాన్ని క్రియాశీలకం చేసి ఉత్సాహపరచడం జరిగిందన్నారు. ఈ  కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com