Search
Close this search box.
Search
Close this search box.

మదనపల్లి జనసేనపార్టీ ఆధ్వర్యంలో చేరికలు

మదనపల్లి

  మదనపల్లి ( జనస్వరం ) : అమ్మ చెరువు మిట్ట ప్రాంతం నుంచి మరియు కాలేజ్ విద్యార్థులు దాదాపు 50 మంది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరారు. వారు మాట్లాడుతూ 2024 లో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని, మా భవిష్యత్తుకు అండ దండ పవన్ కళ్యాణ్ ను బలంగా నమ్మతున్నామని అన్నారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే పవన్ కళ్యాణ్ నాయకుడిగా ఉండాలని, ముఖ్యమంత్రి కావాలని చేరిన విద్యార్థులు, మహిళలు ఆకాంక్షించారు. వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పి స్వాగతించడమైనది. ఈ కార్యక్రమంలో కిరణ్, అన్వేష్, భరత్, జై వర్ధన్, సాయి, నితిన్, నితీష్, సోమేష్, హేమంత్, దేవేంద్ర, మహేష్, గురు , శ్రీనాథ్ ,ప్రకాష్ ,భాను చోటు, సన్నీ, నారీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మల్లికా, సుప్రీం హర్ష, సోను  రమేష్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way