Logo
Date of Publish : 02 April 2024, 9:55 pm
Editor : Sake Naresh

ఎమ్మిగనూరు నియోజకవర్గ జనసేన నాయకులు ఆత్మీయ సమవేశం

     ఎమ్మిగనూరు, ఏప్రిల్ 02 (జనస్వరం) : జనసేన టీడీపి బిజెపి మూడు ఉమ్మడి పార్టీల పొత్తు ధర్మాన్ని ప్రతి కార్యకర్త పాటించాలని జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజక వర్గ ఇంఛార్జి రేఖగౌడ్ జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం రోజు ఎమ్మిగనూరు జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆదివారం రోజు టీడీపి అధినేత చంద్ర బాబు నిర్వహించిన ప్రజాగళం సభకు ఆహ్వానం లేదనే విషయమై కార్యకర్తలు అసహనంగా ఉన్నారనే విషయాలపై ముఖ్య నాయకులకు కార్యకర్తలకు తెలిపి అధిష్టానం దృష్టికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఎవరు అధైర్య పడొద్ధని కలిసి పొత్తు ధర్మం పాటిద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన చేనేత రాష్ట్ర వికాస్ కార్యదర్శి రవి ప్రకాష్, బి,సి నాగరాజు, ఎమ్మిగనూరు నియోజక వర్గ మీడియా ఇంఛార్జి గానిగ బాషా, కర్ణం రవి, బజారి, రాహుల్ సాగర్, పవర్ స్టార్ రాజు, నందవరం మండల నాయకులు, ఎలప్ప, గోనెగండ్ల మండల నాయకులు మాలిక్, ఎమ్మిగనూరు పట్టణ నాయకులు వినయ్,పరశురామ్, వెంకటేష్, రషీద్, జనసేన కార్యకర్తలు కన్నా, అభిరామ్, అశోక్ రాజు, బజారి,వెంకటేష్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com