ఎమ్మిగనూరు నియోజకవర్గ జనసేన నాయకులు ఆత్మీయ సమవేశం

     ఎమ్మిగనూరు, ఏప్రిల్ 02 (జనస్వరం) : జనసేన టీడీపి బిజెపి మూడు ఉమ్మడి పార్టీల పొత్తు ధర్మాన్ని ప్రతి కార్యకర్త పాటించాలని జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజక వర్గ ఇంఛార్జి రేఖగౌడ్ జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం రోజు ఎమ్మిగనూరు జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆదివారం రోజు టీడీపి అధినేత చంద్ర బాబు నిర్వహించిన ప్రజాగళం సభకు ఆహ్వానం లేదనే విషయమై కార్యకర్తలు అసహనంగా ఉన్నారనే విషయాలపై ముఖ్య నాయకులకు కార్యకర్తలకు తెలిపి అధిష్టానం దృష్టికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఎవరు అధైర్య పడొద్ధని కలిసి పొత్తు ధర్మం పాటిద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన చేనేత రాష్ట్ర వికాస్ కార్యదర్శి రవి ప్రకాష్, బి,సి నాగరాజు, ఎమ్మిగనూరు నియోజక వర్గ మీడియా ఇంఛార్జి గానిగ బాషా, కర్ణం రవి, బజారి, రాహుల్ సాగర్, పవర్ స్టార్ రాజు, నందవరం మండల నాయకులు, ఎలప్ప, గోనెగండ్ల మండల నాయకులు మాలిక్, ఎమ్మిగనూరు పట్టణ నాయకులు వినయ్,పరశురామ్, వెంకటేష్, రషీద్, జనసేన కార్యకర్తలు కన్నా, అభిరామ్, అశోక్ రాజు, బజారి,వెంకటేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way