తమ్ముడికి అన్నయ్య అండగా నిలవాలి : జనసేన నాయకులు పోతిన వెంకట మహేష్

    విజయవాడ, (జనస్వరం) : చిట్టినగర్, సొరంగం సెంటర్ వద్ద గల 48వ డివిజన్ పార్టీ కార్యాలయం వద్ద డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ, నగర కమిటీ సభ్యులు వేవిన నాగరాజు ఆధ్వర్యంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 67వ జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేనపార్టీ అధికారంలో రావడానికి తమ్ముడికి అండగా అన్నయ్య ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో దాసిన జగదీష్, తమ్మిన రఘు, లింగం శివప్రసాద్, నాగరాజు, పిళ్ళ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way