Search
Close this search box.
Search
Close this search box.

భూమి పట్టాల సమస్యలపై పోరాడుతున్న ఎచ్చర్ల జనసేన నాయకులు

ఎచ్చర్ల

        అప్పటి  YS రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వము హయాంలో  2004  సంవత్సరములో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం  భోనోజీ రావు పేట గ్రామంలో పేదలకు పట్టాలు మంజూరు చేసినారు. ఇప్పటి వరకు ఆ ఇచ్చిన పట్టాలకి ఏ నాయకులు కూడా వారికి భూమిని చూపించలేదు. వారిలో కొంతమందికి బ్యాంకులో లోన్ ఇప్పించారు. ఇప్పటికి  ఆర్ డి ఓ & ఎమ్మార్వో చొరవ తీసుకుని పట్టాలు మంజూరు చేసి వారి భూమిని వారికి తిరిగి ఇస్తామని భరోసా ఇచ్చారు.  భానోజీ రావు పేట గ్రామంలో ఎమ్మార్వో సుధా సాగర్, ఆర్ ఐ శ్రీనివాస్ , వీఆర్వో, సర్వేయర్లు హాజరై వారి సమస్యలు తెలుసుకుని సర్వేయర్ వెంటనే నియమించి ఎవరి భూమి వారికి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంట సంధ్య గజపతి రావు గారు, వావిలపెల్లి విష్ణు మూర్తి , కింతలి ఈశ్వరరావు, సుర చలపతిరావు, పైడి రాజశేఖర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way