Logo
Date of Publish : 09 March 2023, 2:25 pm
Editor : Sake Naresh

తీవ్ర అస్వస్థకు గురైన జనసైనికుడిని పరామర్శించిన భీమిలి జనసేన ఇంచార్జ్ డా. సందీప్ పంచకర్ల

           భీమిలి ( జనస్వరం ) : భీమిలి నియోజకవర్గం మత్స్యకార గ్రామమైన నాగమయ్యపాలెం జనసైనికుడు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ విషయం గ్రామ మత్స్యకార నాయకులు బొడ్డు రాజు గారి ద్వారా భీమిలి జనసేన ఇంచార్జ్ డా. సందీప్ పంచకర్ల తెలుసుకుని ఆయన చికిత్స కోసం కేజీహెచ్ లో తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, డాక్టర్లతో మాట్లాడి రావడం జరిగిందన్నారు. అన్నీ విధాలా జనసైనికునికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ జనసేన నాయకులు శివప్రసాద్ తదితర జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com