Search
Close this search box.
Search
Close this search box.

అనంత కష్టాలు కనిపించలేదా ? జగన్ రెడ్డి : చిలకం మధుసూధన్ రెడ్డి

అనంత

     అనంతపురం ( జనస్వరం ) : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్న నార్పల సభకు కేవలం పంచతంత్ర కథలు చెప్పేకి వచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాశమార్గాన వెళితే ప్రజల కష్టాలు ఎలా కనిపిస్తాయంటూ, అదే రోడ్డు మార్గాన వెళ్తే నీకు వున్న ప్రజా వ్యతిరేకత ఎలా ఉంటుందో మా ధర్మవరం ప్రజలు నిన్న మీకు బాగా చూపించారని అన్నారు. మీ కేతిరెడ్డి చేసిన మోసాన్ని వివరించడానికి వచ్చిన రైతుల నుండి తప్పించుకొని పారిపోవడం ఏంటని ధ్వజమెత్తారు. అనంత రైతుల కష్టాలు ప్రజా సమస్యలు నీకు పట్టవా అంటూ తీవ్రంగా మండిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way