విశాఖపట్నం, (జనస్వరం) : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశయంకై పేద ప్రజల ఆకలి నింపే ప్రయత్నంగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి 'ఆహార నిధి' కార్యక్రమం KGH వద్ద మధ్యాహ్నం 12 గంటలకి జరిగింది. ఈ కార్యక్రమం జనసేన పార్టీ సంయుక్త జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసేన దక్షిణ నియోజకవర్గం ముఖ్య నాయకులు గోపి కృష్ణ(GK) గారి చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన శ్రీనుకి, నాయుడుకి అలాగే సత్యనారాయణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో వీర మహిళలు N.నాగమణి, సంతోషి, జనసైనికులు మచ్చ రాజు, అరుణ్ అలాగే ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com