Logo
Date of Publish : 16 April 2022, 2:28 pm
Editor : Sake Naresh

ఉరవకొండలో జనసేనపార్టీలో డొక్కా సీతమ్మ చలివేంద్రం

          ఉరవకొండ ( జనస్వరం ) : స్థానిక ఉరవకొండ పట్టణ లో మల్లేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేకి వచ్చిన భక్తులకు దప్పికలు తీర్చడానికి జనసేన పార్టీ స్టేట్ ఫోగ్రామింగ్ జనరల్ సెక్రెటరీ p.భవానీ రవికుమార్ గారి సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేశారు.  జనసైనికులు మల్లికార్జున & విశ్వనాధ్ ఆధ్వర్యంలో *డొక్కా సీతమ్మ చలివేంద్రం (మజ్జిగ) నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వజ్రకరూరు మండల అధ్యక్షులు కేశవ, ఉరవకొండ మండల ప్రధాన కార్యదర్శి తిలక్, కార్యదర్శి సురేష్, జనసైనికులు వేణు, హరి, మణికంఠ, రంగముని, విజయ్ తదితరులు పాల్గొనడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com