జిల్లాల పునర్విభజన విషయంలో శాస్త్రీయత అక్కర్లేదా? జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు

   అరకు, (జనస్వరం) :  జనగణను పూర్తి అయ్యేవరకు గ్రామ, పట్టణ నియోజకవర్గాల భౌగోళిక హద్దులు మార్పుపై కేంద్ర ప్రభుత్వం జనవరిలో విధించిన నిషేధం మన రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించాదా? అని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది. భౌగోళిక, ఆర్ధిక, సామాజిక పరిస్థితులను అంచనా వేసి ఒక శాస్త్రీయ పద్ధతిలో ఎక్కడైనా జిల్లాను ప్రకటిస్తారు. ఇలాంటి విరుద్ధ ప్రకటన ఎక్కడ చూడలేదని అన్నారు. ప్రభుత్వం ఇంత హడావుడిగా జిల్లాలు ప్రకటన చేసిన జనగణన పూర్తయ్యాక పార్లమెంట్ నియోజకవర్గాల భౌగోళిక మార్పులుంటాయి. పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్యకుడా పెరుగుతుంది. ఏపీలో ఎమ్మెల్యేలు స్థానాల సంఖ్య 175 నుంచి 225కు పెరుగుతుంది. ఇప్పుడున్న పార్లమెంట్ నియోజకవర్గాలు అప్పుడుండవు. అప్పుడు మళ్ళీ జిల్లాలు పునిర్విభజన చేస్తారా? జిల్లాల పునిర్విభజన చట్టలు కేంద్ర పరిధిలోవి ఎలా జిల్లాలు ప్రకటిస్తారు అని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way