Logo
Date of Publish : 30 April 2022, 6:34 am
Editor : Sake Naresh

పేదలపై భారం తగ్గించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? లేదా? చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత

     చిత్తూరు, (జనస్వరం) : గత ప్రభుత్వంలో రేషన్ దుకాణాల ద్వారా కుటుంబ సభ్యులకి ఐదు కిలోల చొప్పున బియ్యం కార్డుకు రెండు కిలోల కందిపప్పు,, అరకిలో చక్కెర, కిలో గోధుమపిండి, కిలో ఉప్పు ఇచ్చేవారు. బియ్యం వద్దు అనుకొనే వారికి బదులుగా చిత్తూరు అనంతపురం జిల్లాలో రాగులు కర్నూలు కడప కృష్ణా జిల్లాల్లో జొన్నలు పంపిణీ చేసేవారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కుటుంబ సభ్యులకు 5 కిలోల బియ్యం కార్డులకు అరకిలో చక్కెర ఇస్తున్నారు. నెలకు 2 కిలోలు ఇచ్చే కందిపప్పు కిలో చేశారు. కందిపప్పు పై 68% శాతం పంచదార పై 70% శాతం చొప్పున ధరలు పెంచారు. అది కార్డు దారులు అందరికీ ఇవ్వడం లేదు. గోధుమ పిండి, రాగులు, జొన్నలు తీసేశారు. వంటనూనెల ధరలు వాటిని ఆలోచన కొరవడింది కనీసం కూడా ఇవ్వడం లేదని అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో జగన్ మోహన్ రెడ్డి ప్రజలను ఆదుకుంటామని చెప్పిన వాగ్దానాలు ఇప్పుడు ఏమైనాయని అన్నారు. కచ్చితంగా పెరుగుతున్న ధరలను తగ్గించాలి రేషన్ ద్వారా నిత్యావసర వస్తువులు అందించి పేదలను ఆదుకోవాలని జనసేన పార్టీ తరపున కోరుతున్నామని అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com