Search
Close this search box.
Search
Close this search box.

డీకే చైతన్య ఆదికేశవులు సమక్షంలో జనసేనపార్టీలోకి చేరికలు

     పలమనేరు  ( జనస్వరం ) : వి.కోట మండలం వైఎస్ఆర్సిపి పార్టీ నుండి జనసేనపార్టీ లోకి భారీగా చేరికలు జరిగాయి. జిల్లా కార్యదర్శి మరియు యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు పూల చైతన్య మోహన్ మరియు మండల అధ్యక్షుడు ఏ వీ బాబు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జాయిన్ అయ్యారు.  చిత్తూరు జనసేన పార్టీ ఆఫీస్ నందు డీకే చైతన్య ఆదికేశవులు సమక్షంలో వీ కోట మండలం చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కె రెడ్డి భాస్కర్ (పొట్టు భాస్కర్), మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కుప్పు స్వామి నాయుడు, మహిళలు ఉష, సుశీలమ్మ, డి రాజేంద్ర, మహేష్, రామ్మూర్తి, వినాయక, విజయ్, వినోద్, జునోజ్, మరియు నియోజకవర్గంలో తదితర కార్యకర్తలు 50 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయిలో కష్టపడి పార్టీని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. డీకే చైతన్య ఆదికేశవులు మాట్లాడుతూ ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా ఉంటానని, జనసేన పార్టీ అందుబాటులో ఉంటుందని అన్నారు. జనసేనపార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way