Logo
Date of Publish : 09 October 2021, 4:02 pm
Editor : Sake Naresh

దివ్యాంగుల పెళ్లికానుక వెంటనే ఇవ్వాలి : జనసేన నాయకులు గోగన ఆదిశేషు

   బాపట్ల, (జనస్వరం) :  బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో  జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇద్దరు దివ్యాంగులు ఒక దివ్యాంగులు ఒక మంచి వారు పెళ్లి చేసుకున్నట్లయితే, పెళ్లి కానుక ఒకటిన్నర లక్ష ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులు ముందుగానే ఆన్లైన్ లో అప్లై చేసుకునే అని చెప్పి ఉన్నారు ఇంతవరకు కూడా ఆన్లైన్ ఓపెన్ కాలేదు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయినా ఇంతవరకు ఈ ఒక హామీలు నెరవేర్చలేదు. వెంటనే దివ్యాంగులకు పెళ్లి కానుక ఇవ్వాలని  జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగుల నాయకులు కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com