Logo
Date of Publish : 09 August 2026, 7:44 pm
Editor : Sake Naresh

బిజెపి నాయకులకు కమిటీల పటిష్ఠత పై దిశానిర్దేశం చేసిన జిల్లా ఉపాధ్యక్షుడు గోగినేని venkataramana

బీజేపీ పదాధికారుల కీలక భేటీ - కమిటీల పటిష్టతపై గోగినేని దిశానిర్దేశం

సత్తెనపల్లి, ఆగస్ట్ 09( జనస్వరం)

పట్టణంలోని తాడువాయి భవన్‌లో బీజేపీ పట్టణ అధ్యక్షులు కందకట్ల శంకర్రావు ఆధ్వర్యంలో పట్టణ పదాధికారుల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గోగినేని వెంకటరమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.​ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు గోగినేని వెంకటరమణ మాట్లాడుతూ మండల కమిటీలు, మోర్చా కమిటీలు మరియు శక్తి కేంద్ర ప్రముఖుల బాధ్యతలు, కార్యాచరణపై పలు ఆచరణాత్మక సూచనలు, విలువైన సలహాలను అందించారు. పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి మాజీ ఇంచార్జ్ కట్టా శంకర్రావుతో పాటు పట్టణ పదాధికారులు, బీజేపీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com