జిల్లా అధ్యక్షులు రియాజ్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవ కార్యక్రమాలు

   దర్శి, (జనస్వరం) : ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా దర్శి ప్రభుత్వ హాస్పిటల్ లోని రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను  జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి జనసేన పార్టీ నాయకులు షేక్ ఇర్షాద్, ఆకుల జగదీష్, వరికూటి అనిల్, ఓబులాపురం కొండ, ఓబులాపురం సత్య, మారెడ్డి పవన్, నీలిశెట్టి సురేష్, నీలిశెట్టి ప్రభు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way