గాదె వెంకటేశ్వరరావు జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో విటమిన్ ఆహారం పంపిణీ

ప్రభుత్వ

             గుంటూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు జన్మదిన సందర్భంగా అరమళ్ళ సుజిత్ గారి ఆధ్వర్యంలో బాపట్ల స్థానిక గవర్నమెంట్ హాస్పటల్ లో గర్భిణీ వార్డులో పాలు, బ్రెడ్, పండ్లు, పంపిణీ చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ గాదె వెంకటేశ్వరరావు గారు నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కార దిశగా పోరాటం చేస్తుంటారు. జనసేనాని సూచనల మేరకు జిల్లా అధ్యక్షుడిగా జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఆయన సారథ్యంలో జిల్లాలో పటిష్టమైన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చేపడతామని అన్నారు. మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఊస ప్రసాద్ గారు, కొట్రా మణికంఠ, కార్తీక్, తిరుమల రావు తదితర జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way