Logo
Date of Publish : 17 September 2023, 10:50 pm
Editor : Sake Naresh

బొబ్బిలి నియోజకవర్గంలో మట్టి వినాయకుల పంపిణీ

    బొబ్బిలి ( జనస్వరం ) : ఉమ్మడి విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు గారి ఆధ్వర్యంలో జనసైనికుల నిలయం మరియు కోట జంక్షన్ దగ్గర భక్తులకు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగధర్ గారు, బొబ్బిలి మెగా ఫ్యామిలీ అధ్యక్షులు లంక రమేష్, జనసేన నాయకులు అడబాల నాగు, రేవళ్ళ కిరణ్, హరిచరణ్ , ఎందవ సత్య, పల్లెం రాజా, చీమల సతీష్, జగన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com