Logo
Date of Publish : 03 September 2022, 5:20 pm
Editor : Sake Naresh

కాకినాడలో జనసేనాని జన్మదిన సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ

         కాకినాడ ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 43 వ వార్డు ఉపాధ్యక్షులు చిట్టూరి మౌనిక్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత జన్మదిన వేడుకల్లో భాగంగా భారీ బైక్ ర్యాలీ, భారీ కేక్ కటింగ్ జరిపారు. PAC మెంబెర్  ముత్తా శశిధర్ ముఖ్య అతిధిగా విచ్చేసి అధినేత చేసిన సేవాగుణం గురించి ప్రజలకు వివరిస్తూ, పార్టీ నియమాలను పాటిస్తూ పార్టీని అధికారంలోకి తీసుకువెళ్లడానికి కృషి చేస్తామని నగర అధ్యక్షులు  సంగిశెట్టి అశోక్ గారితో పాటు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి శివ ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు తలాటం సత్య  మొదలగు వారితో కార్యక్రమాన్ని ప్రారంభించి 200 మంది మహిళలకు చీరల పంపిణీ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జనసైనికులకు మరియు వీరమహిళలకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com