Logo
Date of Publish : 04 November 2023, 11:07 pm
Editor : Sake Naresh

డాక్టర్ కందుల ఆధ్వర్యంలో దుర్గాదేవి కమిటీలకు బియ్యం, ఆయిల్ డబ్బాలు పంపిణీ

       విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్న దేవీ నవరాత్రులు ఉత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేయనున్న అన్న సంతర్పణ కార్యక్రమానికి వివిధ దేవి నవరాత్రులు కమిటీల నిర్వాహకులకు దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి నియోజకవర్గంలో చాలా చోట్ల దుర్గా దేవి సంబరాలు నిర్వహించారని చెప్పారు. చాలా దుర్గాదేవి పందిళ్లకు తన కుటుంబ సమేతంగా వెళ్లి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కూడా చెప్పారు. ఆ అమ్మవారి ఆశీస్సులు నియోజవర్గ ప్రజలందరికీ ఉండాలని అలాగే అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు తెలియజేశారు. వివిధ దుర్గాదేవి కమిటీలు భక్తుల కోసం నిర్వహించే అన్న సంతర్పణ కార్యక్రమాలకు బియ్యం బస్తాలు ఆయిల్ డబ్బాలను పంపిణీ చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com